సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది.రా.. కదలిరా పేరుతో ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు…
మంత్రి విడదల రజిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బలంగా దూసుకుపోతున్నారు! తొలిసారి చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన ఆమె సిట్టింగ్ మంత్రి సీనియర్ తెలుగుదేశం నాయకుడు ప్రత్తిపాటి…
నెల్లూరులో టీడీపీ ఎంపీగా నిలబడడానికి ఆ పార్టీ తరుపున ఎవరు ముందుకు రావట్లేదు అని సమాచారం.నెల్లూరులో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత కేవలం 1999లో మాత్రమే అక్కడ…
సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్ తగిలింది. మార్గదర్శి చిట్ఫండ్స్కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన…
ఉమ్మడి కృష్ణ జిల్లా మైలవరం వైకాపా శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహార శైలి ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా ఉంది. ఆయన అతి త్వరలో టీడీపీలోకి వెళ్తారు…
నిత్యం టీవీ5 వేదికగా ప్రవచనాలు వల్లించే సాంబశివరావు కుటుంబ సభ్యుల పైన కేసు నమోదైంది. భూ వ్యవహారంలో తమను మోసం చేసారంటూ హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్…
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల సమరానికి సై అంటున్నాయి టీడీపీ-జనసేన పార్టీలు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో రెండు పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేసే…
చిరంజీవికి సినిమాల్లో అందరివాడుగా పేరుంది కానీ రాజకీయాలలో దానిని కొనసాగించలేకపోయాడు 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 294 సీట్లలో పోటీచేసిన చిరంజీవి కేవలం 18 స్థానాలకే…
అమరావతి: విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు చోటు చేసుకున్నాయి. ఏకంగా 30 మంది ఐపీఎస్లకు స్థానం చలనం కలిగింది. వీరందరికి బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం…